కోహినూర్ వజ్రం - విశేషాలు
ప్రపంచంలోనే అతి విలువైన వజ్రాలలో కోహినూర్ వజ్రం ముఖ్యమైనది. కోహినూర్ అనే ఉర్దూ పదానికి తెలుగులో "కాంతి పర్వతం" అనే అర్థం వస్తుంది. దీని బరువు 105.6 క్యారెట్లు. ఇది బ్రిటిష్ యువరాణి ఆభరణంలో ఒక భాగం. కోహినూరు వజ్రము పుట్టింది భారతదేశంలోనే. ఈ వజ్రం దొరికిన చోటు "కొల్లూరు గని".
కోహినూర్ డైమండ్ కాకతీయ రాజవంశ కాలంలో భారత దేశ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్వపు గుంటూరు జిల్లా ప్రస్తుత పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం కొల్లూరు గనుల్లో తవ్వినట్లుగా భావించబడుతున్నారు. దాని మూల బరువు గురించి రికార్డులలో లేవు. తొలిసారిగా ధ్రువీకరించిన బరువు 186 పాత క్యారెట్లు (191 మెట్రిక్ క్యారెట్లలో లేదా 38.2 గ్రాములు).
కోహినూరు వజ్రాన్ని ఢిల్లీ సుల్తాను అల్లావుద్దీన్ ఖిల్జీ స్వాధీనం చేసుకున్నారు. వజ్రం మొగల్ చక్రవర్తి నెమలి సింహాసనంలో ఒక భాగము. ఇది దక్షిణా పశ్చిమ ఆసియాలో లో చాలా చేతులు మారి చివరికి 11 ఏళ్ళ తరువాత చక్రవర్తి మహారాజు దిలీప్ సింగ్ అకాల మరణం తర్వాత బ్రిటన్ రాణి క్వీన్ విక్టోరియా స్వాధీనంలోకి వచ్చింది. అంతకు ముందు జమ్మూకాశ్మీర్ ఒకటవ మహారాజు గులాబ్ సింగ్ స్వాధీనంలో ఉండేది.
వాస్తవానికి రాయి ఇతర మొఘల్ - యుగపు వజ్రాలైన ప్రస్తుత ఇరాన్ క్రౌన్ ఆవరణంలో భాగమైన దూర్య-ఈ-నూర్ సమానమైన కోతతో ఉండేది. 1851 లో ఇది లండన్ లోని గ్రేట్ ఎగ్జిబిషన్ ప్రదర్శించారు. కానీ సెలవమైన కోతతో ప్రేక్షకులు ఆకట్టుకోలేకపోయింది. క్వీన్ విక్టోరియా భర్త ప్రిన్స్ ఆల్బర్ట్ని దీనిని కోస్టర్ డైమండ్ చేత అండాకారపు కాంతి వెలుగుతో తిరిగి కత్తిరించాలని ఆదేశించారు. ఆధునిక ప్రమాణాల ప్రకారం క్యూలెట్ (రత్నం దిగువన ఉన్న స్థానం) అసాధారణంగా విస్తృతంగా ఉంటుంది. రాయి పైబడి నుండి చూసినప్పుడు ఇది అగాధమైన చీకటిగా ఉంటుంది. అయినప్పటికీ దీనిని రత్న శాస్త్రవేత్తలు" జీవితంతో నిండినది"గా భావిస్తారు.
చరిత్రలో కోహి- నూర్ ధరించిన ఏ పురుషులైన కైనా దురదృష్టం తెచ్చి పెట్టినందుకు బ్రిటిష్ రాజు కుటుంబంలోని మహిళలు మాత్రమే ధరిస్తారు. విక్టోరియా రాణి దీనిని బ్రుచ్, సర్క్ లైట్ లో భాగంగా ధరించింది. 1901 లో ఆమె మరణించిన తర్వాత ఇది ఎడ్వర్డ్ ఏడవ భార్య కిరీటంలో ఉంచబడింది. ఇది 1911లో మేరీ రాణి కిరీటానికి, 1937లో పట్టాభిషేకం జరిగిన ఎలిజిబిత్ రాణి కిరీటానికి బదిలీచేయబడింది.
ప్రస్తుతం ఈ వజ్రం లండన్ టవర్ వద్ద ఉన్న జోవెల్ హౌస్ లో బహిరంగ ప్రదర్శనలో ఉంది. దీనిని ప్రతి సంవత్సరం లక్షల సందర్శకులు సందర్శిస్తారు. 1947లో భారతదేశం స్వాతంత్రం పొందిన తర్వాత భారతదేశం, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ ప్రభుత్వాలు కోహినూర్ తమకే చెందుతుందని ప్రకటించాయి. తమకు తిరిగి ఇవ్వాలని కోరాయి. లాహోర్ చివర ఒప్పందం నిబంధనల ప్రకారం రత్నాన్ని చట్టబద్ధంగా పొందినందుకు బ్రిటిష్ ప్రభుత్వం వాదనలును తిరస్కరించింది.
భారతదేశానికి చెందిన ఆసాధారణ వజ్రం కోహినూర్ చాలామంది చరిత్రకారుల ప్రకారం కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడు క్రీస్తు శకం 1310 లో ఢిల్లీ సుల్తాను పంపిన మల్లికా కపూర్ సంధిచేసుకునీ అపారమైన సంపదతో పాటు కోహినూరు వజ్రం సమకూర్చుకున్నాడు. ఢిల్లీ సుల్తానుల పరమైన కోహినూరు వజ్రం ఢిల్లీని పరిపాలించిన పలు రాజవంశాల చేతుల్లో మారుతూ ఇబ్రహీం లోడీ చేతికి వచ్చింది. మొదటి పానిపట్టు యద్ధంలో ఇబ్రహీం లోడి మొగల్ రాజ వంశస్థాపకుడైన బాబర్ చేతుల్లో ఓటమిపాలై చివరకు మరణించాడు. ఇబ్రహీం లోడి మరణాంతరం కోహినూర్ వజ్రం సుల్తాన్ల ఖజానాతో పాటు బాబర్ వసమయింది. హుమయున్ విపరీతమైన అనారోగ్యం చేసి మరణానికి సిద్ధమయ్యానాడు. అతని తండ్రి బాబర్ కొందరు ఆ స్థానికులు తమకు అత్యంత ప్రియమైన అమూల్య వస్తువులను దానం చేయాలని సలహా ఇచ్చారు. తన వద్ద ఉన్న అత్యంత విలువైన కోహినూరు వజ్రం ఎవరికి ఇచ్చేందుకు సిద్ధపడ లేదు. ఈ కారణంగా 1530లో మొగల్ వద్ద ఈ వజ్రం ఉండేదని విషయం స్పష్టమైనది.
బాబర్ తన కుమారుడు సామ్రాజ్య వారసుడు అయిన హుమయున్ కి ఇచ్చారు దానిని అత్యంత ప్రాణబద్ధంగా చూసుకున్నారు. 1530లో రాజ్యానికి వచ్చిన మొదటి సంవత్సరంలో హుమయున్ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. షేర్షా వల్ల 1539-40 నవంబర్ నెలలో రెండు మార్లు యుద్ధం చేసిన ఓటమి చెందలేదు. రాజ్యాన్ని పరిమితం చేసుకొని ఢిల్లీని బదిలీ రాజస్థాన్ లో కాలం గడిపారు. అప్పట్లో ఈ వజ్రాన్ని చేజేక్కించేందుకు మార్వాడి రాజు మాల్వార్ హుమయునున్నప్పుడు ఎలాగైనా దానిని సాధించాలని ప్రయత్నించారు.
భారతదేశం నుంచి ఇంగ్లాండు కు క్రీస్తు శకం 19 వ సంవత్సరంలో తన వద్ద శరణ కోరి వచ్చిన పర్షియన్ రాజుల నుంచి పంజాబు పాలకుడు మహారాజు రంజిత్ సింగ్ సొంతం చేసుకున్నాడు. చివరికి చిన్న వయసులో పట్టాభిషేతుడైన దిలీప్ సింగ్ ద్వారా బ్రిటిష్ గవర్నర్ లార్డ్ దీనిని విక్టోరియా రాణి కి బహుమతిగా ఇచ్చాడు. రాణి దానిని మళ్లీ సాన పెట్టించింది. సాన పెడితే దాని కాంతి మెరుగు పోగా నాణ్యత 186 క్యారెట్లు నుంచి 19 క్యారెట్ల కు తగ్గింది.
తరవాత అలెగ్జాండర్ , ఎలిజిబిత్ రాణులు దీనిని ధరించారు. దీనిని సొంతం చేసుకుని రాజులంతా రాజ్యాలు కోల్పోయారు. రాణులు మాత్రం తమ రాజ్యాలను విస్తింపజేశారు. ఈ కారణంగా కోహినూరు వజ్రo ఆడవారికి అదృష్టం మగవారికి అరిష్టం కలిగిస్తుందని నమ్మకం ఏర్పడింది. ప్రపంచంలోనే అన్ని వజ్రాలలో విలువైనటువంటి కాంతివంతమైన కోహినూరు తిరిగి ఇవ్వవలసిందిగా బ్రిటిష్ ప్రభుత్వాన్ని 1947 ,1953 వ సంవత్సరంలో భారత ప్రభుత్వం విజ్ఞప్తి చేసినప్పటికీ ఫలితం కనిపించలేదు.
కోహినూర్ డైమండ్ విశేషాలు
- కోహినూరు వజ్రం పురాణాలలో సంతకం అని నమ్మేవారు ఉన్నారు బ్రిటిష్ రాజు కుటుంబం కోహినూరు వజ్రాన్ని ఆ ఇంటి పెద్ద కోడలికి వారసత్వం కానుకగా ఇస్తుంది.
- బాబార్ చక్రవర్తి 186 క్యారెట్ల బరువైన ఈ వజ్రం ఖరీదు ప్రపంచానికంతా రెండున్నర రోజుల భోజనం పెట్టేంత అన్నారట.
- ఆల్బర్ట్ యువరాజు దానిని సానపెట్టేసరికి వజ్రాలు అరిగిపోయాయి. బరువు 105 క్యారెట్లు పడిపోయింది.
Post a Comment